భారత్‌ను అమెరికా ప్రేమిస్తోంది: ట్రంప్‌ హిందీ ట్వీట్‌!
అహ్మదాబాద్‌:  ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమానికి హాజరైన అనంతరం అమెరికా అధ్యక్షుడు  డొనాల్డ్‌ ట్రంప్‌ .. భారత ప్రజలకు ప్రత్యేక సందేశాన్ని పోస్ట్‌ చేశారు. భారత ప్రజలతో మాట్లాడేందుకు తాను, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ సుదీర్ఘ ప్రయాణం చేసి ఇక్కడికి చేరుకున్నామన్నారు. అమెరికా ఎల్లప్పుడూ భారత్‌ను ప్ర…
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం
ఏపీ  అసెంబ్లీ శీతాకాల సమావేశాలు   రేపటి నుంచి ప్రారంభం ...  దాదాపు పది పని రోజులపాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ...   20 ప్రధానాంశాలపై సమావేశాల్లో చర్చించేందుకు ప్రభుత్వం  సిద్దం. 3 నుంచి 5 బిల్లులు ప్రవేశపెట్టే ఆలోచన ..ణ్డ సోమవారం తొలిరోజున 'దిశ' హత్యోదంతంపై చర్చ... ఏపీ అసెంబ్లీ శీతాకాల స…
నారాయణ కుటుంబానికి అండగా ఉంటా: సీఎం జగన్‌
అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడు నారాయణ అనారోగ్యంతో మృతి చెందారు. దిగువపల్లిలో నారాయణ మృతదేహానికి వైఎస్‌ జగన్‌ పూలమాలలు వేసి నివాళర్పించారు. అనంతరం నారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. నారాయణ మృతి చెందడంతో వైఎస్‌ జగ…
సీఎం.వైయస్.జగన్మోహన్ రెడ్డి..21 న ముమ్మిడివరం పర్యటన
సీఎం.వైయస్.జగన్మోహన్ రెడ్డి..21.గురువారం. ముమ్మిడివరం. నియోజకవర్గంలో.పలు.కార్యకమాల్లో..పాల్గొనున్నారు..ఉదయం.09.45.గంటలకు.ముమ్మిడివరం..మండలం.గాడి లంకకు..హెలికాప్టర్. లో.చేరుకుంటారు..పశువుల్ల0క నుంచివలసల తిప్ప..వైఎస్.ఆర్. వారధి..ప్రారంభిస్తారు.
***టాలీవుడ్‌లో ఐటీ దాడుల కలకలం* *
*టాలీవుడ్‌లో ఐటీ దాడుల కలకలం*   *హైదరాబాద్* : టాలీవుడ్‌ అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం దాడులు చేశారు. ఆయన కార్యాలయల్లోనూ ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. రామానాయుడు స్టూడియోతో పాటు, సురేశ్‌ ప్రొడక్షన్ కార్యాలయాల్లో తనిఖీలు జరుపుతున్నారు. సోదాల్లో పల…
14500 ఇసుక టోల్ ఫ్రీ నెంబర్
అమరావతి: ఇసుక అక్రమ రవాణా, నిల్వ, అధికధరలకు విక్రయం నిరోధానికి ప్రభుత్వం చర్యలు 14500 టోల్‌ ఫ్రీ నంబర్‌ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌